శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం..ఏడుగురికి తీవ్రగాయాలు..
*శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఏడుగురుపై ఎలుగుబంటి దాడి..ఏడుగురికి తీవ్రగాయాలు.. *పలాస ప్రభుత్వాస్పత్రిలో బాధితులు పహారాలు.. *బాదితుల్లో ఆరుగురి పరిస్థితి విషమం.. *మొహం, కాల్లు కొరికేసిన ఎలుగుబంటి.. శ్రీకాకుళం