ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లే కాకుండా పార్టీల ఖాతాలు కూడా హ్యాక్ చేస్తున్నారు
కువైట్లో ముగ్గురిని హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న
ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముత్యాలరెడ్డి నగర్ లో భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మరణించగా.. చికిత్స పొందుతూ మరో
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది.దీంతో
తిరుపతిలోని విద్యానగర్లో విషాదం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మీ అనే మహిళ నాలుగు రోజులు క్రితం మృతి చెందింది. అయితే తల్లి నిద్రపోతుందని భావించి..10ఏళ్ళ కుమారుడు నాలుగురోజులుగా తల్లి మృతదేహం
ఏపీ కేబినేట్ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది . ఎమ్మెల్యే నిమ్మల ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆయన ఎడమ