ఆంధ్రప్రదేశ్లో నేడు నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది..మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రమాణస్వీకారం ఏప్రిల్11న జరగనుంది. కొత్త మంత్రులతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఏపీ రాజభవన్కు 24మంది మంత్రులు రాజీనామాలు చేరుకున్నాయి. ఈ
ఏప్రిల్ 11న ఏపీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అయితే కొత్త మంత్రివర్గం రూపుద్దిద్దుకుంటున్న నేపథ్యంలో పాత, కొత్త మంత్రులతో
ఏపీ కేబినేట్ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు