ఏపీ కేబినేట్ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు
సీఎం వైఎస్ జగన్ని వైఎస్సార్సీపీ నేత మోషేన్రాజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్కి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, గవర్నర్
కోవిడ్పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల రైతులు
సీఎం జగన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన
ఇవాళ స్పందన కార్యక్రమంపై సమీక్ష నిరహించింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్బంగా కోవిడ్–19, ఉపాధి హామీ పనులు. (లేబర్ బడ్జెట్. గ్రామ సచివాలయాల భవనాలు. ఆర్బీకే భవనాలు,
ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. జగనన్న విద్యాదీవెన స్కీం కింద ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది జగన్ ప్రభుత్వం.
సినీ నటుడు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఎన్నో ఎళ్ల నుండి వైసీపీ పార్టీ తరపున ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే