telugu navyamedia

ట్రెండింగ్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం…

Vasishta Reddy
కరోనా కారణంగా అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌ ఫిక్స్‌డ్

వ్యాక్సిన్ డోసుల వివరాలు తెలిపిన కేంద్రం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సినేషన్ లో నెమ్మదిగా కొసాగుతుంది. అందుకు కారణం రాష్ట్రాల ద‌గ్గ‌ర స‌రైన వ్యాక్సిన్ నిల్వ‌లు లేక‌పోవ‌డ‌మే.. దీంతో.. క్ర‌మంగా కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి

దీదీకి షాక్ ఇచ్చిన కేంద్రం…

Vasishta Reddy
దీదీకి షాక్ ఇచ్చింది కేంద్రం. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన‌ ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సేవలను తాము ఉప‌యోగించ‌ద‌ల‌చుకున్నాం.. దీనికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం

విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ ధరలు

Vasishta Reddy
కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు దేశంలో రోజు రోజుకు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి.

థర్డ్ వేవ్ : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ మన దేశంలోని అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ సెకండ్ వేవ్ ఎక్కువగా యూత్

ఏపీలో మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడగింపు ?

Vasishta Reddy
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ఫ్యూ

వెన్నుపోటు పొడిచాక..ఎన్టీఆర్ ఫోటో తీసేశాడు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. “వెన్నుపోటు పొడిచాక నాలుగేళ్లపాటు

‘గుట్టు చప్పుడు’ కాకుండా బ్రహ్మాజీ కొడుకు కొత్త సినిమా!

Vasishta Reddy
ఓ పిట్టకథ సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై

అమరావతిని ధ్వంసం చేసే ధైర్యం జగన్ కు ఉందా..!

Vasishta Reddy
సిపిఐ రామకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం‌ వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా

చిత్ర పరిశ్రమలో మరో విషాదం : కరోనాతో మరో సినీ ప్రముఖుడు బలి

Vasishta Reddy
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు

ఆర్టీసీ ఉద్యోగులకు కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి.  ఈ నేపథ్యంలో