telugu navyamedia

states

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కేంద్రం

Vasishta Reddy
భారత్ లో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. ఇక‌, చికిత్స‌పై నుంచి వ్యాక్సినేష‌న్‌పై ఫోక‌స్ పెడుతోంది ప్ర‌భుత్వం.. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది

వ్యాక్సిన్ డోసుల వివరాలు తెలిపిన కేంద్రం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సినేషన్ లో నెమ్మదిగా కొసాగుతుంది. అందుకు కారణం రాష్ట్రాల ద‌గ్గ‌ర స‌రైన వ్యాక్సిన్ నిల్వ‌లు లేక‌పోవ‌డ‌మే.. దీంతో.. క్ర‌మంగా కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి

ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కేంద్రం కీల‌క ఆదేశాలు…

Vasishta Reddy
వంద‌లాది క‌రోనా బాధితుల మృత‌దేహాలు గంగా న‌దిలో తేల‌డం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది కేంద్ర

సోష‌ల్ మీడియా పోస్టులపై కేసులు పెట్ట‌డంపై సుప్రీంకోర్టు సీరియ‌స్‌…

Vasishta Reddy
కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే.. పోలీసులు కేసులు పెడతారా? అని నిల‌దీసిన సుప్రీంకోర్టు.. ఇకపై సహించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.. ఇకపై ఎవరైనా

కొవాగ్జిన్ ధ‌ర‌లు తగ్గింపు…

Vasishta Reddy
భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.. రాష్ర్టాల‌కు అందించే కొవాగ్జిన్ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.. కొవాగ్జిన్ ఒక్క డోసును రూ. 400కే స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

గుడ్‌న్యూస్.. కోవిషీల్డ్ టీకా ధరల తగ్గింపు.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట

Vasishta Reddy
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాము సరఫరా చేస్తున్న టీకా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సీరం ఇన్‌స్టిట్యూట్‌.

దేశంలో కరోనా విలయం : రంగంలోకి దిగనున్నఆర్మీ బలగాలు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.53 కోట్లు దాటాయి కరోనా