భారత్ లో క్రమంగా కేసులు తగ్గుతున్నాయి. ఇక, చికిత్సపై నుంచి వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడుతోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది
ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సినేషన్ లో నెమ్మదిగా కొసాగుతుంది. అందుకు కారణం రాష్ట్రాల దగ్గర సరైన వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడమే.. దీంతో.. క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి