ప్రధాని పార్లమెంట్లో తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ.. టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిరిస్తూ నిరసలు కార్యక్రమాలు చేస్తున్నారు. మోది సోమవారం
హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్ లో ఎనిమిదో రోజు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వైకుంఠాన్ని తలపిస్తోన్న
తెలంగాణ రాజకీయాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్లో చేసిన వాఖ్యలు తీవ్ర దూమారం రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీయడంలో కాంగ్రెస్
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేపుతున్నాయి తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో పాటు ఏపికి అన్యాయం
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులోలేవన్నారు. ఐటీ సంస్థలు వర్క్ఫ్రం హోమ్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్షీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా పునర్నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో కేసీఆర్
హైదరాబాద్లోని ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. తిరునామం పెట్టుకుని
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టువస్త్రాల్లో మోదీ సమతా స్ఫూర్తి