telugu navyamedia

తెలంగాణ వార్తలు

ప్ర‌ధాని మోదీపై ప్రివిలేజ్ మోష‌న్ నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్..

navyamedia
దేశ ప్ర‌ధాని న‌రంద్ర మోదీపై స‌భా ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. రాజ్యసభలో తెలంగాణ‌పై ప్రధాని వ్యాఖ్య‌లు త‌ప్ప‌బ‌డుతూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.

మ‌త విద్వేశాలు రెచ్చ గొట్టి చ‌లికాచుకోవాల‌నేదే బీజేపీ ప్ర‌య‌త్నం..

navyamedia
* తెలంగాణ ఆర్టిక‌ల‌-3 ప్ర‌కార‌మే ఏర్ప‌డింది.. *అమ్మాయిలు చ‌దువుకోవ‌డానికి వెళితే క‌ర్ణాట‌క‌లో బెదిరిస్తున్నారు.. * మ‌త విద్వేశాలు రెచ్చ గొట్టి చ‌లికాచుకోవాల‌నేదే బీజేపీ ప్ర‌య‌త్నం.. * దేశంలో

కాంగ్రెస్‌కు విమర్శిస్తే మీకేందుకు నొస్తుంది..?- బండి సంజయ్

navyamedia
తెలంగాణపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ రాద్దాంతం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌ని విమర్శిస్తే

మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నల్లజెండాలతో నిరసన..

navyamedia
ప్రధాని పార్లమెంట్‌లో తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బీజేపీని టార్గెట్‌ చేస్తూ.. టీఆర్‌ఎస్ నేతలు వ్య‌తిరేకిరిస్తూ నిర‌స‌లు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మోది సోమవారం

ముచ్చింతల్​లో 8వ‌రోజు వైభ‌వంగా శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు..

navyamedia
హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్ లో ఎనిమిదో రోజు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు చిన్న జీయర్ స్వామి ఆధ్వ‌ర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వైకుంఠాన్ని తలపిస్తోన్న

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి -కేటీఆర్‌

navyamedia
తెలంగాణ రాజకీయాల్లో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్‌లో చేసిన వాఖ్య‌లు తీవ్ర దూమారం రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీయడంలో కాంగ్రెస్

స‌నాత‌న ధ‌ర్మం అన్నింటికీ మూలం..

navyamedia
* స‌మ‌తామూర్తి రాబోయే త‌రాలు వారికి స్పూర్తి.. * దివ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకున్న అమిత్ షా.. * స‌నాత‌న ధ‌ర్మం అన్నింటికీ మూలం.. * రామానుజా చార్యుల స‌హ‌స్రాబ్ధి

మోదీ దేశానికి ప్ర‌ధానిమంత్రేనా..? – రేవంత్‌రెడ్డి ఫైర్‌

navyamedia
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని న‌రేంద్ర‌మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర‌దుమారం రేపుతున్నాయి తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో పాటు ఏపికి అన్యాయం

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది..

navyamedia
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులోలేవన్నారు. ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్‌

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్..

navyamedia
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్షీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా పునర్‌నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్ర‌మంలో కేసీఆర్

సమతామూర్తి విగ్రహం ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన మోదీ..

navyamedia
హైద‌రాబాద్‌లోని ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.  తిరునామం పెట్టుకుని

సమతామూర్తి విగ్రహావిష్కరణ : చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్న మోడీ..

navyamedia
హైద‌రాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టువస్త్రాల్లో మోదీ సమతా స్ఫూర్తి