తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధునాతన హంగులతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్ను , వీవీఐపీ కాటేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్షీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా పునర్నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో కేసీఆర్
పల్లెల్లో అనారోగ్యానికి గురైన ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామాన్ని బీబీనగర్ ఎయిమ్స్ దత్తత తీసుకుంది. మెరుగైన వైద్యసేవలు
కరోనా కారణంగా మూసేసిన యాదాద్రిని మళ్ళీ తెరవనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ సమీక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో
యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై ప్రగతిభవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ సమీక్షించారు. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో నలుగురు అక్కడిక్కడే మృతి
యాదాద్రి పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకి భువనగిరి పట్టణంలో ఘన స్వాగతం పలికారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, కార్యకర్తలు.