హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు అరుదైన గౌరవం దక్కింది. నల్గొండ పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో బండారు దత్తాత్రేయ కు పౌర సన్మానం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి
యాదాద్రి పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకి భువనగిరి పట్టణంలో ఘన స్వాగతం పలికారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, కార్యకర్తలు.