ప్రధాని పార్లమెంట్లో తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ.. టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిరిస్తూ నిరసలు కార్యక్రమాలు చేస్తున్నారు. మోది సోమవారం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రసవత్తరంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజాప్రతినిధులకు తాయిలాలతోపాటు… మానసికోల్లాసానికి సుదూర ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. చుక్క… ముక్క… పార్టీలతో ఫిదాచేస్తున్నారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మేరకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం