కేంద్రంలో బీజేపీ అమలు చేసిన అన్ని చట్టాలకు, పథకాలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ అంటూ డ్రామా చేస్తోందని మాజీఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత
*యూనివర్సిటీలో గబ్బు లేపిన వీసీ. *వినాయక నిమజ్జనం తరువాత గర్ల్స్ హాస్టల్ లో వీసీ అమ్మాయిలతో చిందులు *ఆయన చేసిన పనిపై విద్యార్థి సంఘాలు,విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్ పంచముఖ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయింది.తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు . కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు.
*మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధిని ప్రకటించిన కాంగ్రెస్ *అధికారికంగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి గోవార్ధన్ రెడ్డి ప్రకటించిన ఏఐసీసీ మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ
దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశంలో
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల సమయంలో మొదలైన బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు బాలాపూర్ సెంటర్లో నిలిచింది. బాలాపూర్ గణేష్ కార్యవర్గ సభ్యులు
*జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ *త్వరలో హైదరాబాద్ వేదికగా కేసీఆర్ కొత్త పార్టీ.. *ఈ నెల 11న మాజీ సీఎం కుమారస్వామి.. *తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ
రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్సీ కవిత,