telugu navyamedia

రాజకీయ

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్ డైరక్టర్..

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్.గులేరియా గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న 2 నెలల్లో భారీ మోత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని… “భారత్

మమతా బెనర్జీ ఇంట విషాదం నింపిన కరోనా

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

ఆత్మలు ఘోషిస్తున్నాయి.. కేసీఆర్ కు ఉసురు తగులుతుంది

Vasishta Reddy
తెలంగాణ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. కరోనాతో ప్రజలు పిట్టల రాలుతుంటే నీ కంటికి కన్పించడం లేదా.. కరోనా టాస్క్

టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు, హై కోర్టు సీరియస్ కావడంతో ఏపీ సర్కార్ టెన్త్, ఇంటర్

కరోనా వ్యాక్సిన్ : తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గుడ్ న్యూస్

Vasishta Reddy
సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా

కరోనా మహమ్మారిపై దేశ ప్రజలకు శుభవార్త

Vasishta Reddy
భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG పౌడర్ ను వచ్చే వారం విడుదల చేస్తోంది. మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి.

తెలంగాణలో కరోనా విలయం : షర్మిల సంచలన నిర్ణయం..

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు

కేసీఆర్ కుమారుడు గెలిస్తే…లోకేష్ మాత్రం తుక్కైపోయాడు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి  టిడిపి నేత నారా లోకేష్ పై విజయసాయి రెడ్డి

ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ : లోకేష్ ఫైర్

Vasishta Reddy
వైసీపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశంలో ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జగన్ అంటూ

ఆక్సిజన్ సంక్షోభం : ఏపీకి షాక్ ఇచ్చిన తమిళనాడు సర్కార్..

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. దాంతో కరోనా పేషేంట్లకు వైద్యం ఇచ్చే సమయంలో అవసరమైన ఆక్సిజన్ కొరత భారీగా ఏర్పడుతుంది. ఇప్పటికే రుయా

రఘురామకృష్ణంరాజు అరెస్ట్ : కీలక విషయాలు వెలుగులోకి !

Vasishta Reddy
గుంటూరులో నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును విచారించనున్నారు సీఐడీ అధికారులు. నిన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ

కెసిఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం : వ్యాక్సినేషన్ నిలిపివేత

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని రేపు, ఎల్లుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు