telugu navyamedia

inter exams

ఏపీ విద్యార్థులకు ఊరట.. పరీక్షలు రద్దు

Vasishta Reddy
ఏపీలో గత కొన్ని రోజులుగా బోర్డు పరీక్షల గురించి చర్చ నడుస్తుంది . తప్పకుడా పరీక్షలు తప్పకుండ నిర్వహిస్తామని ప్రభుత్వం పట్టుబట్టింది. కానీ తాజాగా ఏపీ విద్యాశాఖ

జులైలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!

Vasishta Reddy
పదో తరగతి, ఇంటర్ పరీక్షల పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. ఈ నేపథ్యంలో టెన్త్,

ఇంటర్ ప్ర‌శ్నాప‌త్రాలు మార్చ‌డం కుదరదు…

Vasishta Reddy
కరోనా వైరస్ కారణంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసి… ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణ విష‌యంపై కేంద్రానికి

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే ?

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు

టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు, హై కోర్టు సీరియస్ కావడంతో ఏపీ సర్కార్ టెన్త్, ఇంటర్

టెన్త్, ఇంటర్ పరీక్షలు : జగన్ సర్కార్ కు హై కోర్టు షాక్

Vasishta Reddy
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌కారం ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసి.. ఆ దిశ‌గా ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గా.. ఇప్పుడు ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కూడా ఫోక‌స్

షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు : కుండబద్దలు కొట్టిన ఏపీ సర్కార్

Vasishta Reddy
విమర్శలు, ఒత్తిళ్ళ మధ్య పరీక్షల నిర్వహణకు ముందుకు వెళుతుంది ఏపీ సర్కారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రిపరేటరీ సమావేశం నిర్వహించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య