పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దామంటూ.. వైఎస్సార్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం
పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్న కేసులో A1గా రఘురామ కృష్ణ
గుంటూరులో నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును విచారించనున్నారు సీఐడీ అధికారులు. నిన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ
రామతీర్థంలో జరిగిన ఘటన పై విచారణ చేస్తున్నారని, రామతీర్థం ఘటనలో రెండు రోజుల్లో అరెస్టులు జరుగుతాయని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ