telugu navyamedia

రాజకీయ

దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుంది : రేవంత్ రెడ్డి

Vasishta Reddy
అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఒకరిని మించిన వారు ఒకరని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం

బిజెపి ఎంపిల వల్ల రాష్ట్రానికి ఎటువంటి లాభం లేదు

Vasishta Reddy
కేంద్రబడ్జెట్‌పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. నేటి కేంద్ర బడ్జెట్ కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది తప్ప, దేశ బడ్జెట్ కాదని

మిగులు రాష్ట్రంగా తెలంగాణ… లోటు రాష్ట్రంగా ఏపీ : 15వ ఆర్ధిక సంఘం

Vasishta Reddy
15వ ఆర్ధిక సంఘం కీలక సిఫార్సులు చేసింది. రెవెన్యూ లోటు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని… మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. 17

కేంద్ర బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ కు మొండిచేయి…

Vasishta Reddy
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ మమ్మల్ని నిరాశ పరిచిందని… ఆంధ్రప్రదేశ్ పై

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ! : విజయసాయిరెడ్డి మరో సంచలనం

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై

మాటిస్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, హీరో జయంత్ రెడ్డి

Vasishta Reddy
“ఇంటి”రియర్ అందాన్ని రెట్టింపు చేసే సరికొత్త గృహలంకరణ విధానాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68 లో “మాటిస్” సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక కొత్త ఇంటీరియర్ కాన్సెప్ట్

బ్రేకింగ్ : వాహనాలపై కేంద్రం కీలక ప్రకటన.. 20 ఏళ్లు దాటితే అంతే

Vasishta Reddy
మూడవ సారి దేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశ పెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని

కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్స్‌ హైలెట్స్ ఇవే….

Vasishta Reddy
దేశీయంగా తయారు చేసిన ట్యాబ్ ద్వారా బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌. హైలెట్స్ ఇవే…. 80మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్…

ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారో లేదో కేసీఆర్ తేల్చుకోవాలి !

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు అసలైన బంధువు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. “టీఆరెస్ ఎమ్మెల్యేలు అయోధ్య రామాలయం అంశంలో

మూడవ సారి బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

Vasishta Reddy
మూడవ సారి దేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశ పెట్టనున్నారు. “కరోనా” తో కుదేలైన దేశ ఆర్దిక పరిస్థితిని చక్కబెట్టేందుకు

తెలంగాణకు ఎక్కువ వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వండి : ఈటల

Vasishta Reddy
నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ను ఇవాళ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. హెల్త్ కేర్ రంగానికి కేంద్రం

అయోధ్య చందాలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. అయితే, విరాళాల సేకరణపై నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. శ్రీరామున్ని..