త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని… ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం కాలేదు కానీ.. రాజధాని త్వరలో
ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో ఇవాళ 25 కిమీల పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నుంచి స్టీల్
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ మమ్మల్ని నిరాశ పరిచిందని… ఆంధ్రప్రదేశ్ పై