దేశీయంగా తయారు చేసిన ట్యాబ్ ద్వారా బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.
హైలెట్స్ ఇవే….
80మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్…
ఆత్మ నిర్భర్ భారత్ కు 21.17లక్షల కోట్లు..
100 దేశాలకు కరోనా టీకాల పంపిణీ..
ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ కి 2.75లక్షల కోట్లు…
ఆరోగ్య రంగానికి 64,180కోట్ల తో ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధి..
ఆత్మనిర్భర భారత్ కోసం జీడీపీ లో 13శాతం మించి ఖర్చు..
కాలం తీరిన వాహానాలు ఇక తక్కు కిందే…వ్యక్తి గత వాహానాలకు 20ఏళ్ళు ,కమర్షియల్ వాహానాలలకు 15ఏళ్ళ కాలపరిమితి…
దేశ వ్యాప్తంగా 500నగరాలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు..
కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 35 వేల కోట్లు కేటాయింపు..
బడ్జెట్ లో ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం తో లాభాల్లో ఫార్మా స్టాక్ మార్కెట్…
ఇదిఇలా ఉండగా.. మరోసారి తెలంగాణ ను అనుకరించింది కేంద్రం. కళ్యాణ లక్ష్మి తరహాలోనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది.
చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి : ఉమ్మారెడ్డి