telugu navyamedia

రాజకీయ

బ్రేకింగ్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

Vasishta Reddy
పరిషత్‌ ఎన్నికలకు ఏపీ హైకోర్టు డివిజెన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.

షర్మిల బహిరంగ సభకు వైఎస్ విజయమ్మ!

Vasishta Reddy
వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను

వడ్డీరేట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

Vasishta Reddy
వడ్డీరేట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లలో ఆర్బీఐ ఎలాంటి చేయడం లేదని.. రెపోరేటు, రివర్స్‌ రెపోరెటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన పరపతి

మహారాష్ట్రలో వణికిస్తున్న కరోనా.. 5 నిమిషాలకు ఒకరు మృతి

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా

విజయవాడ దుర్గమ్మ గుడిలో సంచలన విషయాలను బటయపెట్టిన ఏసీబీ

Vasishta Reddy
విజయవాడ దుర్గమ్మ గుడిలో అవకతవకలపై సంచనల విషయాలను బటయపెట్టింది ఏసీబీ నివేదిక. దుర్గమ్మ ఆస్తులకు రక్షణలేని పరిస్థితి ఉందని నివేదికలో పేర్కొంది. దుర్గగుడికి వందల కోట్ల విలువైన

ఎమ్మెల్సీ కవిత పేరుతో దారుణం.. యూట్యూబ్ ఛానల్ అని చెప్పి

Vasishta Reddy
ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొంచెం ఛాన్స్‌ దొరికితే చాలు.. అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి ఎక్కువగా ఎమ్మెల్యే,

సీఎం జగన్‌ ఒక పిల్లి…మోదీని చూస్తే మియాం అంటారు

Vasishta Reddy
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని

ఓ చిన్నారి డ్రీం పూర్తి చేసిన రాహుల్…

Vasishta Reddy
రాహుల్ గాంధీ ఓ చిన్నారి డ్రీం పూర్తి చేసి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఈ మధ్యే రాహుల్ వద్దకు ఓ చిన్నారి వచ్చాడు.  పెద్దయ్యాక

ఇది ఆరంభం మాత్రమే : కంగనా

Vasishta Reddy
కంగనా రనౌత్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తలో నిలిచారు. హోంమంత్రి

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం…

Vasishta Reddy
మన దేశంలో ఈ మధ్య రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అయితే మన దేశ రాజధాని

ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు

Vasishta Reddy
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను రమణ దీక్షితులు ఇవాళ కలిసారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున

తిరుపతి ఉప ఎన్నికలు : బీజేపీ సంచలన నిర్ణయం

Vasishta Reddy
తిరుపతి ఉపపోరు ప్రచారంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు… ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూనే, మరోవైపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే మిత్రపక్షమైన పవన్ కల్యాణ్