telugu navyamedia

Vasishta Reddy

వైసీపీకి నష్టం కలిగించాలనే పక్షపాత ధోరణి తో నిమ్మగడ్డ…

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నేతలు ప్రత్యర్థి పార్టీల పైన తమ అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. అయితే తాజాగా నిమ్మగడ్డ తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని

బాధను మరచి భారత్ కో వచ్చిన పాండ్యా…

Vasishta Reddy
హర్ధిక్ పాండ్య టీమిండియా లో ఎంత స్ట్రాంగ్ ఆటగాడో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడు చూపే ఉత్తమ ప్రదర్శన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.

చంద్రబాబు పై మంత్రి వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు పంచాయితీ రాజకీయాల రభస పెరుగుతుంది. ఏపీలో పార్టీలు ప్రత్యర్థుల పై విమర్శాహాలు గుపిస్తున్నాయి. చంద్రబాబు పై వెల్లంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  నిమ్మగడ్డ

సీఎం పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం…

Vasishta Reddy
ఈ నెల 17న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న

స్టైలిష్ స్టార్ కార్వాన్ కు యాక్సిడెంట్…

Vasishta Reddy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కంబినేషన్లో ‘పుష్ప’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప షూటింగ్ కోసం ఖమ్మంలో ఉన్న విషయ

రైతుల విషయంలో ధోనిని ఎందుకు లాగుతున్నారు…?

Vasishta Reddy
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో రైతులు సాగిస్తున్న అవిశ్రాంత పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి స్పందన…

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో విశాఖ స్లీట్ ప్లాంట్‌ రగడ నడుస్తుంది.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శుక్రవారం రోజు బీజేపీ మినహా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

బీజేపీ ఎంపీ సుజనా వ్యాఖ్యలను ఖండించిన కార్మిక సంఘాలు…

Vasishta Reddy
విశాఖ స్లీట్ ప్లాంట్‌ కాపాడుకోవడానికి అంతా సిద్ధమవుతున్నారు.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శుక్రవారం రోజు బీజేపీ మినహా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.. ఇప్పుడు..

గవర్నరును కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం…’

Vasishta Reddy
రాజ్ భవను కు వెళ్లిన టీడీపీ నేతలు గవర్నర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అనంతరం మీడియాతో

రెండో రోజు కూడా ఇంగ్లాండ్ దే పై చేయి…

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో రెండో రోజు కూడా పూర్తయింది. మొదటి రోజు ఆటలో ఇంగ్లీష్‌ టీమ్‌ కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఆట

మహారాష్ట్ర హోంమంత్రికి కరోనా పాజిటివ్…

Vasishta Reddy
మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కేసులు మాత్రం తగ్గడం లేదు. కానీ మొదట్లో దేశవ్యాప్తంగా లక్ష వరకు చేరిన రోజువారి కేసులు ఇప్పుడు క్రమంగా

ఏపీ కరోనా : మరోసారి 100 దిగువగా కేసులు…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.84 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం వేల సంఖ్యలో