రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరణ చేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. ఈ క్రమంలోనే విక్రయించే దిశగా మరో కీలక ముందడుగు
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్లయిందని, బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల
విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా మూడో రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు,
ప్రస్తుతం ఏపీలో విశాఖ స్లీట్ ప్లాంట్ రగడ నడుస్తుంది.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శుక్రవారం రోజు బీజేపీ మినహా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏపీ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో విశాఖ ప్రజలతో సహా, ఏపీ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం మీద ప్రధానిని కలుస్తామని అన్నారు. పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్
విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్ఎమ్ఎస్) పిల్టర్ ప్లాంట్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. దీంతో భారీగా