telugu navyamedia

tweet

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే 150 అసెంబ్లీ స్థానాలు వైసీపీవే..

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 150కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని విజయసాయిరెడ్డి

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్… పవన్ కళ్యాణ్ వీడియో వైర‌ల్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి అంటూ

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ..మా రోడ్లను కాస్త ప‌ట్టించుకోరూ

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ట్విట్టర్ వేదికగా కార్టూన్ కౌంటర్ వేశాడు. రోడ్ల పరిస్థితిని కూడా కాస్త పట్టించుకోండి అంటూ

నాకు నచ్చిన ప్యానల్‌కు మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా

navyamedia
‘మా’ ఎన్నికల వివాదం రోజురోజుకి ముదురుతుంది. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరో మూడు రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికలను సినీ

మనం వెళ్లే మార్గాన్ని జాగ‍్రత్తగా ఎంచుకోవాలి.. వెంకటేశ్‌ ట్వీట్‌

navyamedia
టాలీవుడ్‌ స్టార్‌ జోడి నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశారు. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన

త్వరలోనే మీ ముందుకు వస్తా: సాయి ధరమ్‌ తేజ్‌

navyamedia
రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మెగామేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నారు. తాజాగా సాయి హాస్పిటల్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. నాపై,

పుల్ల ఇడ్లీపై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌.. వైరల్‌

navyamedia
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా, ఆయ‌న పుల్ల ఇడ్లీ గురించి ట్వీట్ చేశారు. బెంగ‌ళూరులోని

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌పై పేర్ని నాని కౌంటర్‌

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతోంది. రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్

సైదాబాద్‌ నిందితుడు రాజు ఆత్మహత్యపై చిరంజీవి- మంచు మనోజ్‌ ట్వీట్‌

navyamedia
సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు.

సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై మహేశ్‌ ఆవేదన

navyamedia
సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి

పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ

navyamedia
తమిళనాడు సిఎం స్టాలిన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతోంది. స్టాలిన్‌ను ప్రశంసిస్తూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు.

బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం

navyamedia
టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల.. తరువాత నిర్మాతగా మారాడు. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా స్టార్‌ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడా