ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే 150 అసెంబ్లీ స్థానాలు వైసీపీవే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 150కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని విజయసాయిరెడ్డి