జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సర్కార్, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడని చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. “చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడు. కరోనా
కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
విశాఖలో నిర్వహించిన రోడ్ షో లో చంద్రబాబు మాట్లాడుతూ… పథకాల పేరు చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి దోచుకుంటున్నారని అన్నారు. స్టీల్ప్లాంట్ కోసం జరిగిన త్యాగాలకు
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబును ఏకవచనంతో పిలిచారని, వైసీపీ ఎంపిలను లంచ్ కు పిలిచారని విమర్శలు చేశారు. కాగా, నేతలు చేసిన విమర్శలపై
లోటస్పాండ్లోని తన నివాసంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ నిర్వహించారు. ఉదయం పది గంటలకు అభిమానులతో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఏకగ్రీవాల రగడ నడుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 ఏకగ్రీవాలు నమోదు కావడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను
పవన్ కళ్యాణ్ బీజేపీకు మద్దతు ఇవ్వడంపై ప్రకాష రాజ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నేత అంటే ప్రజలకు ఉపయోగపడాలని, పార్టీల మధ్య కప్పగెంతులు వేయకూడదని, రాజకీయనేత