వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనే ఉన్న సహచర ఎంపీలు వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా
ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈరోజు రఘురామకృష్ణంరాజు ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సీఐడీ అధికారులు..
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడని చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. “చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడు. కరోనా
వెలగపూడి రామకృష్ణ పై విజయసాయిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేసారు. అందులో విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడి మీద ప్రమాణం