మలిదశ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి (55) అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయన భార్య
కరోనా కారణంగా తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఏపీ నుండి వస్తున్న అంబులెన్స్లతో సహా అని వాహనాలను బోర్డర్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ అంబులెన్స్లను
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడని చురకలు అంటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. “చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడు. కరోనా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక
తెలంగాణ సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారంలో
ప్రజాశాంతి పార్టీ చిహ్నమైన హెలికాప్టర్ గుర్తు తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉందని, దానిని మార్చాలంటూ ఇటీవల వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యర్థించారు. దీంతో
ఉగ్రదాడి పై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఎ.పాల్ స్పందించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బలహీనత వల్లే దేశంలో ఉగ్రవాదం పెరుగుతుందన్నారు.
ఏపీని సీఎం చంద్రబాబు నాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రభోదకుడు కెఏ పాల్ ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో చంద్రబాబును