ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని
మేషం : నిర్మాణ పనులలో పురోభివృద్ధి. సకాలంలో పూర్తి అయ్యే సూచనలు కానవస్తాయి. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి ఆశాజనకం. సన్నిహితుల ద్వారా అనుకున్న ఒక
మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని
బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే. అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి,
నాలోని నన్ను నేను చూడాలి నా మాటలు నేను వినాలి కడలి అలలు పిలుస్తున్నాయి కనులు ఆశగా చూస్తున్నాయి మేఘమై మురిసిపోవాలనుంది చినుకులుగా మారి చిందులెయాలని ఉంది
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాకు కేసీఆర్కు 20 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు..
భారత గడ్డపై భారత్తో సిరీస్ అంటే అత్యంత కఠిన సవాల్ అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహమ్ థోర్పె పేర్కొన్నాడు. గతకొంత కాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియా
కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్.. టీఆర్ఎస్ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ ను
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్తో చేయనున్న ఆదిపురుష్ కూడా