కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 లో ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్లకు న్యూజిలాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు.
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ పై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ జోస్యం చెప్పారు. 2007 తర్వాత ఇంగ్లిష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచేందుకు భారత్కు ఇదే మంచి
టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
భారత గడ్డపై భారత్తో సిరీస్ అంటే అత్యంత కఠిన సవాల్ అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహమ్ థోర్పె పేర్కొన్నాడు. గతకొంత కాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించగలదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయంతో
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఆస్ట్రేలియా టూర్కు వెళ్తున్నాడు. టీమిండియాలోకి అతడిని తిరిగి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన