పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనను బెదిరించాడని టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. 2007లో పాకిస్థాన్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో ఈ ఘటన జరిగిందన్నాడు.
ఐపీఎల్ 2021ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను సూచించానని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే ఆగిపోతుందని తనకు ముందే తెలుసన్నాడు.
ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్కు సహాయచేద్దామని పాక్ ప్రజలను కోరాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. భారత్కు చాలా సంఖ్యల్లో ఆక్సిజన్ ట్యాంకులు అవసరమని, వాటి
భారత డ్రెస్సింగ్ రూమ్ను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. కులం, జాతి, మతం అనే తేడా లేకుండా ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు భారత్ అద్భుతమని
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించగలదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయంతో