దివంగత సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్ లతో కలిసి శుక్రవారం రాజ్
*టాలీవుడ్ పెద్దలపై మరోసారి ఆర్జీవి తీవ్ర విమర్శలు.. *పెద్దమనిషి మరణానికి విలువ ఇవ్వరా? టాలీవుడ్ దిగ్గజనటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం టాలీవుడ్ కి తీరని
పెదనాన్న కృష్ణం రాజు అంటే హీరో ప్రభాస్కి అమితమైన ప్రేమ .ఆయన మరణాన్ని ప్రభాస్ తట్టుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు భౌతికాయం వద్ద స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సేవలందించిన కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూబ్లీహీల్స్లోని కృష్ణంరాజు భౌతికకాయాన్ని నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ
మా అన్నయ్య.. మొగల్తూరి బిడ్డ. కృష్ణంరాజు లేరనే మాట. జీర్ణించుకోలేకపోతున్నా అని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు.. జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న చిత్రం ‘సలార్. ఈ సినిమా అప్డేట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇండిపెండెన్స్డే రోజున చిత్ర
పాన్ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించినరొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం ‘రాధే శ్యామ్’ . ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న “రాధేశ్యామ్” ప్రపంచ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్. మార్చి 11న పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేస్తున్నారు.. తెలుగుతో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్స. రాదాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్ ఈ సినిమా