telugu navyamedia

ycp

420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?

Vasishta Reddy
సీఎం జగన్‌, వైసీపీ పార్టీపై టీడీపీ నేత లోకేష్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?ఏ1

ఎన్నాళ్లీ దొంగల‌తో దొంగ ఆరోప‌ణ‌లు జ‌గ‌న్‌ రెడ్డీ!

Vasishta Reddy
సీఎం జగన్‌పై మరోసారి లోకేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏ1 క్రిమిన‌ల్ సీఎం..త‌న‌ డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగ‌రెడ్డితో దొంగ ఆరోప‌ణ‌లు చేయిస్తున్నాడు. నీ బ‌తుకు

ముఖ్యమంత్రిగా మీకు సిగ్గు అనిపించడం లేదా…జగన్‌పై రఘురామకృష్ణంరాజు ఫైర్‌

Vasishta Reddy
సీఎం జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. విజయనగరం జిల్లా రామతీర్థం లో రాముడి విగ్రహం తల నరికిన తీసుకువెళ్లిన ఘటన

ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం : లోకేష్‌ వార్నింగ్‌

Vasishta Reddy
ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత, జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య పట్ల నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న కక్షతో ఒక

“అలా వైఎస్ అవినీతి పురం” సినిమా తీయండి : వర్మకు టీడీపీ నేత రిక్వెస్ట్‌

Vasishta Reddy
టీడీపీ సీనియర్ నేత బండారు సత్య నారాయణ మూర్తి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను సెంటర్‌ పాయింట్‌గా చేసుకుని జగన్‌పై

జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరికలు…అసెంబ్లీని ముట్టడిస్తాం

Vasishta Reddy
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే…అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ కళ్యాణ్‌ హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలని ఇవాళ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో DRO వెంకటేశ్వర్లు కు

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోంది : సీఎం జగన్‌

Vasishta Reddy
చిత్తూరు జిల్లాలో ఇవాళ సీఎం జగన్‌ పర్యటించారు. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌

వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు

Vasishta Reddy
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కాస్త దాడుల వరకు వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా.. కులం

సీఎం జగన్‌పై లోకేష్‌ ఫైర్‌… అధికారం వచ్చాకా కోతలంటూ

Vasishta Reddy
జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన

సీఎం జగన్‌పై లోకేష్‌ సెటైర్‌… “జగనన్న జైలు పిలుస్తోంది పథకం” అంటూ

Vasishta Reddy
ఏపీలో ఇవాళ జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్‌ తనదైన స్టైల్‌లో కామెంట్‌ చేశారు.

ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వెలగపూడి ఫైర్‌….

Vasishta Reddy
సీఎం జగన్‌ ప్రభుత్వంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపుల పేరుతో జగన్‌ ప్రభుత్వం పేద ప్రజలను రోడ్డున పడేసిందని

టీడీపీ నేతల అవినీతి పొట్ట పగులుతోంది

Vasishta Reddy
టీడీపీ నేతల అవినీతి పొట్ట పగులుతోందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్, గంటా శ్రీనివాస్, సుజనా చౌదరి, రాయపాటి… ఇలా