అనంతపురం జిల్లా తాడిపత్రిలో రేపు ఆమరణ దీక్షకు దిగనున్నారు జెసి బ్రదర్స్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ ఆందోళన బాట పట్టారు మాజీ ఎంపీ
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కాస్త దాడుల వరకు వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా.. కులం