ఏపీని నివర్ తుఫాన్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.. దీంతో తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఇటీవలే జనసేనాని పవన్ పరామర్శించారు. చేతికి అంది వచ్చే సమయంలో
ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు
నివర్ ప్రభావం తో సముద్రం లో అల్లకల్లోలం జరుగుతుంది. తమిళనాడు లో రెండు కిలోమీటర్లు ముందుకు దూసుకొచ్చింది సముద్రం. చెన్నై మెరీనా, గోల్డెన్ బీచ్ లు మొత్తం