telugu navyamedia

Nivar

జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరికలు…అసెంబ్లీని ముట్టడిస్తాం

Vasishta Reddy
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే…అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ కళ్యాణ్‌ హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలని ఇవాళ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో DRO వెంకటేశ్వర్లు కు

హైదరాబాద్‌లో దీక్షకు దిగిన పవన్‌ కళ్యాణ్‌

Vasishta Reddy
ఏపీని నివర్‌ తుఫాన్‌ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.. దీంతో తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను ఇటీవలే జనసేనాని పవన్‌ పరామర్శించారు. చేతికి అంది వచ్చే సమయంలో

నివర్‌ తుఫాన్‌ను ఆపింది సీఎం జగనే…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో నివర్‌ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు

నివర్ ప్రభావం… సముద్రం లో అల్లకల్లోలం…

Vasishta Reddy
నివర్ ప్రభావం తో సముద్రం లో అల్లకల్లోలం జరుగుతుంది. తమిళనాడు లో రెండు కిలోమీటర్లు ముందుకు దూసుకొచ్చింది సముద్రం. చెన్నై మెరీనా, గోల్డెన్ బీచ్ లు మొత్తం