సీఎం జగన్ ప్రభుత్వంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపుల పేరుతో జగన్ ప్రభుత్వం పేద ప్రజలను రోడ్డున పడేసిందని
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి జీవోను జారీ చేసింది. నిన్న ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వృద్దాప్య పెన్షన్ ను పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు. ఈ