వివాదాలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో సారి వార్తల్లోకెక్కాడు. ఎప్పుడూ తన ట్వీట్స్, ఇంటర్వ్యూస్లో చేసే కామెంట్స్తో వార్తల్లో నిలిచే వర్మ సమస్యల్లో పడ్డాడు.
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నిర్మాత కేసు వేశాడు. రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా రెండున్నరగంటపాటు జరిగిన సమావేశం అనంతరం అమరావతిలో మీడియాతో మాట్లాడారు..థియేటర్ల మూసివేతపై ఎలాంటి
ఏపీలో గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి..ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల వివాదం కొనసాగుతుంది. టికెట్ ధరలు ప్రభుత్వం తగ్గించడం తో నిర్మాతలు , థియేటర్స్ యాజమాన్యం
సంచలనాలకు మారుపేరు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి కామెంట్ చేస్తారో ఎవరికీ తెలియదు. సీన్లోకి దూరాడంటే రచ్చ రచ్చే. కేవలం సినిమా అంశంపైనే కాకుండా
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కొత్త రకం కథలతో సినిమాలు చేస్తుంటాడు. ఇక హర్రర్ సినిమాలకు వర్మ పెట్టింది పేరు. అయితే ప్రస్తుతం ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు
టీడీపీ సీనియర్ నేత బండారు సత్య నారాయణ మూర్తి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను సెంటర్ పాయింట్గా చేసుకుని జగన్పై
‘డి.ఎస్.జె’ టీజర్ ను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ… నేను గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను.
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన కల్పిత చిత్రం “మర్డర్”. వర్మ బ్రాండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు