*నిర్మల్ మైనర్ బాలిక అత్యాచారం… *టీఆర్ఎస్ పార్టీనుండి సాజిద్ సస్పెండ్ *బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తాం నిర్మల్ జిల్లా లోని వైఎస్సార్ నగర్ కాలనీకి చెందిన మైనర్
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు. నారాయణఖేడ్ శివారులోని అనురాధ కళాశాల మైదానంలో నిర్వహించిన
ప్రధాని పార్లమెంట్లో తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ.. టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిరిస్తూ నిరసలు కార్యక్రమాలు చేస్తున్నారు. మోది సోమవారం
కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగిన వైసీపీ అగ్రనేతలు పెద్దగా పట్టించుకోలేదు. ఏపీలో పరిపాలన బాగో లేదని తమను అక్కడ పార్టీ పెట్టమంటున్నారని నేరుగా చెప్పినా స్పందన లేదు.
నగరాలు ఆకర్షణీయంగా ఉండాలన్న గొప్ప ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీగారు స్మార్ట్ సిటీ ని తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పథకం ఉద్దేశం నీరుగారి పోతోందని బీజేపీ
తెలంగాణ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుడ్ గ్రామంలో రైతులతో కలిసి టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్
గత కొన్ని రోజులుగా వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో రాజకీయ హీట్ పెరుగుతుంది.. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ టీఆర్ఎస్ వార్ నడుస్తోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా
తెలంగాణలో కొత్తగా ఐదు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులను ఆశించిన వారికి నామినేటెడ్ పదవులతో సంతృప్త
అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన మీట్ ది
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయభేరి మోగించారు. మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి ఘన విజయం సాధించారు. ఒంటేరు యాదవరెడ్డికి 762 ఓట్లు, యాదవరెడ్డి
తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్షత చూపుతోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభలో ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నీటి ప్రాజెక్టు పూర్తిచేసుకోవడంతో