యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎన్నికలు ముందు కాల్పులు జరపడం వెనక ఎవరు ఉన్నారంటూ
తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్షత చూపుతోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభలో ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నీటి ప్రాజెక్టు పూర్తిచేసుకోవడంతో
తెలంగాణ ప్రభుత్వం… అంచనాలు… వాస్తవాలకు చాలా తేడాగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పియూష్ గోయల్ రాజ్యసభలో ప్రస్తావించారు.ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్
రైతులు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్రసమితి ఎంపీలు ఢిల్లీలో గళాన్ని విన్పించే ప్రయత్నాలు చేశారు. వరుసగా మూడు రోజులపాటు లోక్ సభ, రాజ్య సభల్లో సభ్యులు ఫ్లకార్డులను
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్సభ అట్టుడికిపోయింది. ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు.
దేశవ్యాప్తంగా ఈరోజు ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.