లోక్సభ లో నాగాలాండ్ కాల్పుల ఘటనపై కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తిరుగుబాటుదారుల కదలికలపై సమాచారం అందుకున్న జవాన్లు ఆపరేషన్ చేపట్టారని వివరించారు.
దేశ రాజధాని ఢిల్లీలోనిభారత పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో పార్లమెంటు ప్రాంగణంలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్సభ అట్టుడికిపోయింది. ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు.