*ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల *జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.. *ఆగష్టు 6న ఉపరాష్ట్రపతి పోలీంగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది.
*ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ *నిన్న పదిగంటల పాటు పశ్నించిన రాహుల్గాంధీ.. *నేషనల్ హెరాల్డ్లో అవకతవకలపై ప్రశ్నించిన ఈడీ,, *మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద
భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జార్ఖండ్లో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలందర్నీ
న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను.. బదిలీ
యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎన్నికలు ముందు కాల్పులు జరపడం వెనక ఎవరు ఉన్నారంటూ
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల శాశ్వతంగా నేటితో చరిత్రలో కలసిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు కాస్త ఊరటనిస్తూ ప్రధాన కంపెనీలు తమ వంటనూనె
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ముగిసింది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి వ్యతిరేకంగా 15 నెలల ఆందోళన తర్వాత పంజాబ్ హర్యానాలోని తమ గ్రామాలకు
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికాల అంతిమయాత్ర కొనసాగుతుంది. ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వారి