జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం ఆయన తెలంగాణ
కొందరు మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. మతతత్వం క్యాన్సర్ జబ్బులాంటిదని, ఇక్కసారి వస్తే చాలా ప్రమాదకరమని
వరి ధాన్యం విషయంలో కేం ద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో తెలంగాణ
కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేసీఆర్ వెంట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యం
ముఖ్యమంత్రి కేసీఆర్… ఝార్ఖండ్ రాజధాని రాంచీకి ఇవాళ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తేవాలని వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో ఝార్ఖండ్
దేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం నివాసంలో ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్ ప్రత్యేక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో
మేడారంలో జరుగుతున్న సమ్మక్క, సారక్క జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వెళ్లనున్నారు. వనదేవతలు సమ్మక్క, సారక్క లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ నుంచి ఆయన
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఏపీలోనూ ఘనంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. మొక్కలు,
సర్జికల్ స్ట్రైక్ సాక్ష్యం చూపాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేసీఆర్ సమర్థించారు. రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అస్సాం