గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారికి
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్,
ముఖ్యమంత్రి కేసీఆర్… ఝార్ఖండ్ రాజధాని రాంచీకి ఇవాళ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తేవాలని వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో ఝార్ఖండ్
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందాడు. దంతేవాడ-ఇంద్రవతి నదిపై మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఇంద్రవతి నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న