గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారికి
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్,