జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం ఆయన తెలంగాణ
దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గాల్వాన్ వాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు
గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారికి
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్,
ముఖ్యమంత్రి కేసీఆర్… ఝార్ఖండ్ రాజధాని రాంచీకి ఇవాళ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తేవాలని వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో ఝార్ఖండ్