*భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం.. *జగ్దీప్ ధన్ఖడ్ తో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉప రాష్ర్టపతిగా భారత దేశ 14వ
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల అభ్యర్ధి జగదీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ గెలుపొందారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర సర్కారుపై పోరాటానికి టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్
*ఎన్డీయే రాష్ర్టపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము *ఈ నెల 25న రాష్ర్టపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము నామినేషన్ ఎన్డీయే రాష్ర్టపతి అభ్యర్ధిగా గిరిజన మహిళ అయిన ద్రౌపది
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం ఆయన తెలంగాణ
బిహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ మరోసారి చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు నితీశ్ కుమార్ ఆరు సార్లు సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర
పులివెందుల భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ, ఎంపీలు