telugu navyamedia

chhattisgarh

ఏకే-47 రైఫిల్‌తో నలుగురు సహోద్యోగులను కాల్చిచంపిన సీఆర్పీఎఫ్ జవాన్..

navyamedia
తెలంగాణ  ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఘోరం చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ ఏకే-47 రైఫిల్‌తో నలుగురు సహోద్యోగులను కాల్చిచంపాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పారామిలటరీ దళానికి చెందిన శిబిరం

ఏపీ ప్రజలు దృఢ సంకల్పానికి మారు పేరు..

navyamedia
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిగా ఏపీతో స‌హా ఐదు

ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి

navyamedia
తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు- బీజాపూర్ జిల్లా లోని తాళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల

దుర్గ‌మ్మ‌ నిమజ్జ ఊరేగింపులో దారుణం..

navyamedia
ఛత్తీస్‌గఢ్‌లోని జష్ పూర్ లో లఖీంపూర్ తరహా ఘటన చోటు చేసుకుంది. ద‌సరా వేడుక‌ల్లో భాగంగా దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా వెళుతున్న భక్తులపైకి.. వెనకవైపు

ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్…24 మంది జవాన్లు మృతి !

Vasishta Reddy
చత్తీస్‌ ఘడ్‌ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు.. ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఈనెల 6 నుంచి ఆ జిల్లాలో పూర్తి లాక్ డౌన్…

Vasishta Reddy
నెల రోజుల కిందటి వరకు తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే గత మూడు రోజులుగా దేశంలో రోజువారీ కేసుల

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. మందుపాతర పేలి జవాన్‌ మృతి

Vasishta Reddy
ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందాడు. దంతేవాడ-ఇంద్రవతి నదిపై మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఇంద్రవతి నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న