telugu navyamedia

team india

టీమిండియా కొత్త జెర్సీ…

Vasishta Reddy
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీ లుక్‌ను పోలీ

క్రికెట్‌లో ఈక్వాలిటీ లోపించింది…

Vasishta Reddy
టీంఇండియా మహిళల క్రికెట్ జట్టుకు కేటాయించాల్సిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని బీసీసీఐ సుమారు 15 నెలల పాటు తన వద్దే అట్టి పెట్టుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనిల్‌ కుంబ్లే పై ఐసీసీ ప్రశంసలు…

Vasishta Reddy
టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే దిగ్గజమని ఐసీసీ ప్రశంసించింది. ఎదుర్కొనే ప్రతి బ్యాట్స్‌మెన్‌ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక సిద్ధంగా ఉంటుందని తెలిపింది. ఐసీసీ

కరోనా కల్లోలం : మరో మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం!

Vasishta Reddy
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు

ఆల్ రౌండర్ జడేజా.. జిమ్‌ వీడియో వైరల్

Vasishta Reddy
సౌథాంప్టన్ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదు

టీం ఇండియా కెప్టెన్ కు కరోనా పాజిటివ్…

Vasishta Reddy
భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌‌ సునీల్‌ ఛెత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు వైరస్‌ సోకిందని భారత స్టార్‌ స్ట్రైకర్‌, బెంగళూరు ఎఫ్‌సీ సారథి సునీల్

క్రికెటర్లపై కరోనా కోరలు.. టీం ఇండియా కెప్టెన్‌కు పాజిటివ్‌

Vasishta Reddy
కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇదే

టీం ఇండియా గెలుపుకు ముఖ్య కారణం అదే…

Vasishta Reddy
ఇంగ్లండ్ పర్యటనలో మూడు ఫార్మాట్లలో భారత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆసీస్ పర్యటనలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే భారత జట్టు పై

భారత జట్టు పై మంజ్రేకర్‌ ఆగ్రహం…

Vasishta Reddy
రెండో వన్డేలో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కానీ

టాప్‌లేపిన బౌలర్లు.. ఇంగ్లండ్‌పై ఇండియా భారీ విజయం

Vasishta Reddy
టీం ఇండియా మరోసారి దుమ్ములేపింది. పుణె వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలుపొందింది. అటు బ్యాటింగ్‌,

వన్డే సిరీస్‌కు టీం ఇండియాను ప్రకటించిన బీసీసీఐ

Vasishta Reddy
ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీం ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 18 మందితో కూడిన ఈ జట్టులో గత ఆసీస్‌ పర్యటనలో పాల్గొన్నవారే ఎక్కువగా ఉండటం

కోహ్లీ అర్ధశతకం… ఇంగ్లాండ్ టార్గెట్…?

Vasishta Reddy
మేతేరా వేదికగా జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు మొదట భారత్ కు చుక్కలు చూపించారు.