టీంఇండియా మహిళల క్రికెట్ జట్టుకు కేటాయించాల్సిన ప్రైజ్మనీ మొత్తాన్ని బీసీసీఐ సుమారు 15 నెలల పాటు తన వద్దే అట్టి పెట్టుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే దిగ్గజమని ఐసీసీ ప్రశంసించింది. ఎదుర్కొనే ప్రతి బ్యాట్స్మెన్ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక సిద్ధంగా ఉంటుందని తెలిపింది. ఐసీసీ
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్తో టీమిండియా ఐదు
భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తనకు వైరస్ సోకిందని భారత స్టార్ స్ట్రైకర్, బెంగళూరు ఎఫ్సీ సారథి సునీల్
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇదే
ఇంగ్లండ్ పర్యటనలో మూడు ఫార్మాట్లలో భారత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆసీస్ పర్యటనలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే భారత జట్టు పై
టీం ఇండియా మరోసారి దుమ్ములేపింది. పుణె వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై భారత్ గెలుపొందింది. అటు బ్యాటింగ్,