ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం టోర్నీని భారత్లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలో జరగదెమోనని మదనపడుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ
రవిచంద్రన్ అశ్విన్పై ఆరు నెలల నిషేధం పడకుండా.. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంచారని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఆరోపించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో
జూన్ నెలలో న్యూజిలాండ్తో ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు టీం ఇండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. టీమిండియా వికెట్ కీపన్ రిషబ్ పంత్
కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇదే
టీం ఇండియా మరోసారి దుమ్ములేపింది. పుణె వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఘన విజయం సాధించింది. 66 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై భారత్ గెలుపొందింది. అటు బ్యాటింగ్,
తొలి వన్డేలో టీం ఇండియా దుమ్మురేపింది. ఇంగ్లండ్తో జరుగుతున్నతొలి వన్డేలో బ్యాట్స్ మెన్స్ విజృంభించడంతో భారీ స్కోర్ సాధించింది టీం ఇండియా. ఓపెనర్ ధావన్ 98 పరుగులతో
రోహిత్ శర్మ పేరు చెప్పాగానే సిక్స్, ఫోర్లే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే రోహిత్ ఓపెనింగ్ బ్యాటింగ్కు దిగాడంటే ప్రత్యర్థి జట్టుకు చుక్కలే కనిపిస్తాయి. టీం ఇండియా ఓపెనింగ్
ఇండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అశ్విన్ ఒక స్పిన్నర్గానే కాకుండా బ్యాట్స్మెన్గా కూడా రాణించగల సత్తా ఉన్న ఆటగాడు. సింపుల్గా చెప్పాలంటే రవిచంద్రన్
టీం ఇండియా కీపర్ రిషబ్ పంత్ చాలా యాక్టివ్గా ఉంటారు. అటు మైదానంలోనూ, ఇటు డ్రెసింగ్ రూంలోనూ పంత్ అందరినీ అలరిస్తుంటాడు. అంతేకాదు.. ఉత్తరాంఖడ్ వరద బాధితుల
ఆస్ట్రేలియా జట్టుపై గెలిచిన ఉత్సాహంలో టీం ఇండియా మరో సమరానికి రెడీ అయిపోయింది. ఇవాళ ఇంగ్లండ్-ఇండియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. అయితే..ఇందులో భాగంగా టాస్ గెలిచిన