తన పేరు, హోదాను వినియోగించుకుని గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదుచేయడం విజయవాడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తన వాహనానికి
వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తామని, బీజేపీతో కలవాల్సిన అవసరం తమకు లేదని. ఏపీ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు.శుక్రవారం తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన వైఎస్సార్ వాహనమిత్ర
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు తెలిపారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా సాగుతోంది. తొలిరోజు పార్టీకి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఇందులో
రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని అంటూ ఏపీ తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని పటాన్చెరులో జరిగిన కోడిపందాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
*పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ *చింతమనేని కోసం మూడు బృందాలు ఏర్పాటు.. *గాలింపు చెపట్టిన తెలంగాణ పోలీసులు.. *హైదరాబాద్ శివారులో కోడి పందేలు కేసులో
అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి