telugu navyamedia

sonia gandhi

సోనియా, రాహుల్ లకు ఈడీ నోటీసులు..

navyamedia
నేషనల్‌ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్‌

గుజరాత్‌లో కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన హార్దిక్ పటేల్..

navyamedia
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, కీలక నేత హార్దిక్ పటేల్​ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు

కాంగ్రెస్‌ను బతికించుకొనేందుకే ఈ మీటింగ్- జగ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

navyamedia
*సీనియ‌ర్స్ మీటింగ్‌కు వెళ్ళొద్ద‌ని నాకు ఎవ‌రూ చెప్ప‌లేదు.. *ఠాగూర్‌, రేవంత్ క‌లిసి నాపై అధిష్టానికి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు.. *కాంగ్రెస్ సీనియ‌ర్ల మీటింగ్‌కు హాజ‌రైన జ‌గ్గారెడ్డి *కాంగ్రెస్‌ను

సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ.. ఈ క్షణం నుంచి పార్టీలో లేన‌ట్టే- జ‌గ్గారెడ్డి

navyamedia
*సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి బ‌హిరంగ లేఖ‌.. *పార్టీలో జ‌ర‌గుతున్న అవ‌మానాల‌పై లేఖ‌లో ప్ర‌స్తావ‌న‌.. *తెలంగాణ కాంగ్రెస్‌లో జ‌గ్గారెడ్డి సంక్షోభం *నా వ‌ల్ల పార్టీకి, కార్య‌క‌ర్త‌ల‌కు

రాహులే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టాలి..

navyamedia
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్‌ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్‌ 1వ తేదీ నుంచి

కాంగ్రెస్​ పార్టీకి నేనే ఫుల్​టైమ్​ అధ్యక్షురాలిని..

navyamedia
కాంగ్రెస్​ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తి స్థాయి అధ్యక్షురాలిని నేనేనంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన ప్రెసిడెంట్​ ఎన్నిక

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ సీరీయస్

Vasishta Reddy
సోనియా గాంధీ నివాసంలో “కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ” (సి.డబ్ల్యు.సి) సమావేశం జరిగింది. అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ సీరియస్ అయ్యారు.

మమత సోనియాకు లేఖ అందుకే రాసిందా…?

Vasishta Reddy
మమత బెనర్జీ, నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. అందరం కలిసి బీజేపీని ఎదుర్కొనాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  బెంగాల్ లో రెండో

పెట్రోల్ ధరల పెంపు పై సోనియా గాంధీ…

Vasishta Reddy
పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని తప్పుబట్టారు. పెట్రోలు, డీజిల్‌పై మితిమీరిన ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి సర్కార్ అమితోత్సాహం ప్రదర్శిస్తోందని విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

రైతుల డిమాండ్లు నెరవేర్చాలంటున్న సోనియా గాంధీ…

Vasishta Reddy
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై సోనియా గాంధీ స్పందించింది. మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే కేంద్రం రద్దు చేసి రైతుల డిమాండ్లు నెరవేర్చాలని సోనియా గాంధీ డిమాండ్

పీసీసీ నియామకం : అధిష్టానానికి జగ్గారెడ్డి మరో లేఖ…

Vasishta Reddy
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ

అధిష్టానానికి జగ్గారెడ్డి ఘాటు లేఖ..!

Vasishta Reddy
తెలంగాణ పీసీసీ పదవీపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో పీసీసీ పదవీపై సోనియా గాంధీ, రాహుల్, ఇన్ చార్జ్ ఠాగూర్ కి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి