నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్
గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, కీలక నేత హార్దిక్ పటేల్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్ 1వ తేదీ నుంచి
కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తి స్థాయి అధ్యక్షురాలిని నేనేనంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన ప్రెసిడెంట్ ఎన్నిక
సోనియా గాంధీ నివాసంలో “కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ” (సి.డబ్ల్యు.సి) సమావేశం జరిగింది. అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ సీరియస్ అయ్యారు.
మమత బెనర్జీ, నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. అందరం కలిసి బీజేపీని ఎదుర్కొనాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బెంగాల్ లో రెండో
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై సోనియా గాంధీ స్పందించింది. మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే కేంద్రం రద్దు చేసి రైతుల డిమాండ్లు నెరవేర్చాలని సోనియా గాంధీ డిమాండ్
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ