*తెలంగాణ కాంగ్రెస్లో పార్టీకి మరో షాక్ .. *ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్లో అరాచక
*కాంగ్రెస్ పార్టీకి, , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా *రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించిన రాజగోపాల్ రెడ్డి *30 సంవత్సరాలుగా కాంగ్రెస్లో కార్యకర్తగా పనిచేశా..
హుజూరాబాద్లో కేసీఆర్ను గుద్దితే ఎక్కడో పడ్డారు.. ఆ భాగ్యం హుజురాబాద్కి దక్కిందని మళ్ళీ ఇపుడు నల్గొండకు దక్కబోతుందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెటైర్లు
*క్యాసీనోలకు వెళతాను.. పేకాటాడుతాను… *డ్రామాలడడం నాకు చేత కాదు.. *చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసీనోకు.. నాకు సంబంధం లేదు.. క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో
ఆంధ్రప్రదేశ్కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది..ఏపీ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పార్లమెంట్కు తెలియజేశారు. లోక్సభలో వైసీపీ ఎంపీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో మంత్రి కేటీఆర్ కు శస్త్ర
పోలవరం వ్యవహారం పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి
వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తామని, బీజేపీతో కలవాల్సిన అవసరం తమకు లేదని. ఏపీ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు.శుక్రవారం తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన వైఎస్సార్ వాహనమిత్ర
*తప్పుడు సర్వేలను ప్రజలు నమ్మరు.. *రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్లమెంట్